వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కెసిఆర్ సంతకం ఫోర్జరీ, లోకసభ స్పీకర్కు ఫిర్యాదు
కెసిఆర్ సంతకం ఫోర్జరీపై తెరాస నాయకులు లోకసభ స్పీకర్ మీరా కుమార్కు ఫిర్యాదు చేశారు. దీనిపై పార్లమెంటు అధికారులు విచారణ జరుపుతున్నారు. కెసిఆర్ సంతకాన్ని ఎవరు ఫోర్జరీ చేశారనే విషయంపై ఆరా తీస్తున్నారు. తెలంగాణపై లోకసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. పార్లమెంటు సమావేశాలను కూడా బహిష్కరించారు. ఈ స్థితిలో కెసిఆర్ పార్లమెంటుకు హాజరైనట్లు సంతకం ఉండడంపై అనుమానాలు కలుగుతున్నాయి.
k chandrasekhar rao telangana rastra samithi parliament forgery కె చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు ఫోర్జరీ
English summary
According to reports - TRS president and MP K Chandrasekhar rao sign is forged.
Story first published: Thursday, August 25, 2011, 21:27 [IST]