వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎమ్మెల్యేల రాజీనామాలను పరిశీలిస్తున్నా: నాదెండ్ల
స్పీకర్ నిర్ణయాన్ని ఎవరూ ప్రభావితం చేయలేరన్నారు. అసెంబ్లీ మీడియా పాయింటును ఎత్తేస్తున్నట్లు చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు మాత్రమే మీడియా పాయింటును అనుమతిస్తామని చెప్పారు. వివిధ పార్టీల ఫిర్యాదు మేరకు ఆయా పార్టీలకు చెందిన ఐదుగురు శాసనసభ్యులకు నోటీసులు పంపినట్లు చెప్పారు. కాగా నోటీసులు పంపిన వారు పలువురు రాజీనామాలు చేసిన వారిలోనూ ఉన్నారు. రాజీనామాల లేఖలపై ఉన్న శాసనసభ్యుల సంతకాలను పరిశీలించాల్సిందిగా అసెంబ్లీ ప్రధాన కార్యదర్శిని ఆదేశించినట్లు తెలుస్తోంది.
Comments
nadendla manohar ys jagan camp mlas nallapureddy prasanna kumar reddy nagam janardhan reddy నాదెండ్ల మనోహర్ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నాగం జనార్దన్ రెడ్డి
English summary
Speaker Nadendla Manohar said today that YSRC party president YS Jaganmohan Reddy camp mlas resignations with him.
Story first published: Friday, August 26, 2011, 17:28 [IST]