కేశవరావు వ్యాఖ్యలపై కాంగ్రెసు ఎమ్మెల్యేల ఫైర్
రెండోసారి రాజ్యసభ సీటు కోసమే కేశవరావు తెలంగాణవాదాన్ని ఎత్తుకున్నారని వారు విమర్శించారు. పదవి ఉంటే ఓ మాట, పదవి లేకుంటే మరో మాట అంటారని వారన్నారు. ఏకాభిప్రాయం లేకపోవడం వల్లనే తెలంగాణపై కేంద్రం వెనక్కి తగ్గిందని వారు చెప్పారు. ఇతర నాయకులను కేశవరావు ఎదగనీయడం లేదని వారన్నారు. తెలంగాణపై మంత్రి పదవిలో ఉన్నప్పుడు ఓ రకంగా, పదవి పోయిన తర్వాత మరో రకంగా మాట్లాడుతున్నారని వారు విమర్శించారు.
Comments
English summary
Congress MLAs Amanchi Krishna Mohan and Madhusudan Gupta retaliated Rajyasabha member K Keshav Rao.
Story first published: Monday, August 29, 2011, 16:45 [IST]