వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జైపాల్ రెడ్డికి గ్యాస్ ఇవ్వొద్దని ఎవరూ చెప్పలేదు: మందా
తెలంగాణ సకల జనుల సమ్మెపై కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారని కాంగ్రెసు తెలంగాణ ప్రాంతానికి చెందిన మరో పార్లమెంటు సభ్యుడు జి. వివేక్ అన్నారు. సకల జనుల సమ్మె వల్ల పనులన్నీ ఆగిపోయాయని, పాలన స్తంభించిందని ఆయన అన్నారు. తెలంగాణపై కేంద్రం వద్దకు అఖిల పక్షాన్ని తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉందని మరో పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ అన్నారు. అఖిల పక్షాన్ని తీసుకుని వెళ్లే ఆలోచన చేస్తామని ఆయన చెప్పారు. మధుయాష్కీతో పాటు కొంత మంది తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు రక్షణ మంత్రి ఎకె ఆంటోనీని కలిశారు.
Comments
manda jagannatham madhu yashki vivek telangana congress మందా జగన్నాథం మధు యాష్కీ వివేక్ తెలంగాణ కాంగ్రెసు
English summary
Congress Telangana region MP Manda Jagannatham condemned CM Kirankumar Reddy's statement on gas supply issue.
Story first published: Saturday, September 24, 2011, 16:00 [IST]