వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేపాల్‌లో విమానం కూలి 10మంది భారతీయులు మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nepal Map
ఖాట్మాండ్: నేపాల్‌లో ఆదివారం ఉదయం ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 16 మంది యాత్రికులు, ముగ్గురు సిబ్బంది మొత్తం పంతొమ్మిది మంది చనిపోయినట్లుగా తెలుస్తోంది. మృతుల్లో మన దేశానికి చెందిన వారు పది మంది ఉన్నారు. బుద్ద ఎయిర్ లైన్స్‌కు చెందిన ఈ విమానం చివరిసారి ఖాట్మాండుకు సమీపంలోని సెంట్రల్ నేపాల్ వద్ద ఆచూకి గల్లంతయినట్లుగా సమాచారం. ఆ తర్వాత దాని ఆచూకి లేదు. ప్రమాద స్థలి ఖాట్మాండుకు పదికిలోమీటర్ల దూరం ఉంటుంది.

ఇందులో ఉన్న పదహారు మంది యాత్రికులు విదేశీయులే. ఉదయం ఏడున్నర గంటలకు ప్రమాదం జరిగింది. ఖాట్మాండు నుండి తులింగ్ వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పర్యాటకులు ఎవరెస్టు శిఖరాన్ని చూసి వస్తున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.

English summary
Kathmandu: All 19 people, mostly Indian tourists, were killed early Sunday after a small plane carrying them crashed close to capital city Kathmandu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X