వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పదమూడో రోజుకు చేరిన సకల జనుల సమ్మె
కాగా ఆదివారం ప్రారంభమైన గ్రూప్-1 పరీక్షలకు అభ్యర్థులు తమ తమ సొంత వాహనాలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ అవి అంతగా ఫలించలేదు. ఎక్కడికక్కడ బందు ఉండటంతో అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రానికి వచ్చారు. పరీక్షా కేంద్రాల వద్ద భారీ భద్రతా బలగాలను ఉంచారు. ఒక్కో పరీక్ష కేంద్రం వద్ద ఒక్కో ఐపిఎస్ అధికారని ఉంచారు.
Comments
English summary
Sakala Janula Strike in Telangana continuing on thirteenth day.
Story first published: Sunday, September 25, 2011, 10:27 [IST]