హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అంబటి ఎపిసోడ్, ఆంధ్రజ్యోతి ఎండికి హైకోర్టు నోటీసు

By Pratap
|
Google Oneindia TeluguNews

High Court
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు వ్యవహారంలో హైకోర్టు బుధవారం ఎబిఎన్ - ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణకు బుధవారం నోటీసులు జారీ చేసింది. అంబటి రాంబాబు వేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించినట్లు వార్తలు వచ్చాయి. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు అంబటి రాంబాబుపై సహా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులపై వ్యతిరేక వార్తాకథనాలను నిలిపేయాలని హైకోర్టు ఎబిఎన్- ఆంధ్రజ్యోతిని ఆదేశించింది.

కాగా, ఇటీవల అంబటి రాంబాబుపై ఎబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానెల్ రాసలీలల కథనాన్ని ప్రసారం చేసింది. మహిళలను అంబటి రాంబాబు వేధిస్తున్నాడని, మహిళలతో వ్యవహారాలు నడుపుతున్నాడని ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఆరోపిస్తూ వార్తాకథనాన్ని ప్రసారం చేసిన విషయం తెలిసిందే. అంబటి రాంబాబు భూఅక్రమాలకు పాల్పడినట్లు మరో ఆరోపణ చేస్తూ కూడా ఆంద్రజ్యోతి పత్రిక వార్తాకథనాన్ని ప్రచురించింది.

English summary
High Court issued notice to ABN - Andhrajyothy MD Radhakrishna on petition filed by YSR Congress leader Ambati Rambabu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X