డిఎస్ నోట తెలంగాణ పాట, రాష్ట్రం ఇవ్వాల్సిందే

సకల జనుల సమ్మెను శాంతియుతంగా విరమింప చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాలని కోరారు. సమ్మె కారణంగా తెలంగాణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా ఉద్యోగులు సమ్మెకు కొంత విరామం ప్రకటించాలని ఆయన కోరారు. సమ్మె తదితర పరిణామాల కారణంగా త్వరలో తెలంగాణ వచ్చే అవకాశం ఉందని ప్రజలు ఆశాభావంతో ఉన్నారన్నారు. ఓ లక్ష్యంతో ముందుకు పోతున్న కాంగ్రెసు పార్టీ తాత్కాలిక ప్రయోజనాల కోసం చూడదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications