డిఎస్ నోట తెలంగాణ పాట, రాష్ట్రం ఇవ్వాల్సిందే

సకల జనుల సమ్మెను శాంతియుతంగా విరమింప చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాలని కోరారు. సమ్మె కారణంగా తెలంగాణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా ఉద్యోగులు సమ్మెకు కొంత విరామం ప్రకటించాలని ఆయన కోరారు. సమ్మె తదితర పరిణామాల కారణంగా త్వరలో తెలంగాణ వచ్చే అవకాశం ఉందని ప్రజలు ఆశాభావంతో ఉన్నారన్నారు. ఓ లక్ష్యంతో ముందుకు పోతున్న కాంగ్రెసు పార్టీ తాత్కాలిక ప్రయోజనాల కోసం చూడదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
More From
-
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications