శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ నా చేతుల్లో లేదు: మంత్రి కిశోర్ చంద్రదేవ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Kishire Chandradev
శ్రీకాకుళం: తెలంగాణ అంశం తన చేతుల్లో లేదని కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ అన్నారు. తెలంగాణ అంశాన్ని తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానం చూసుకుంటుందని, త్వరలోనే తెలంగాణపై పార్టీ అధిష్టానం నిర్ణయం వెలువడుతుందని ఆయన అన్నారు. ఆయన శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్టం, సీతంపేట మండలాల్లో ఆయన పర్యటడిస్తున్నారు. మండలం యూనిట్‌గా బిఆర్‌జిఎఫ్ నిధుల విడుదలకు చేయిచిస్తున్నట్లు ఆయన తెలిపారు.

కిశోర్ చంద్రదేవ్‌ను రైతులు పాలకొండలో అడ్డుకున్నారు. తమ వ్యవసాయ భూములకు నీరు సరిగా అందడం లేదని ఆరోపిస్తూ వారు మంత్రిని అడ్డుకున్నారు. వీరఘట్టంలో ఆయన జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల అదనపు భవనాన్ని ప్రారంభించారు. కొట్టుగుమ్మడి వద్ద ఒట్టిగెడ్డ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

English summary
Union Minister Kishore Chandradev said that Telangana issue is not in his hands.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X