వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముఖ్యమంత్రికి బాబు డిమాండ్
కుంభకోణాలపై కోర్టులు స్పందిస్తున్నాయి తప్పితే ప్రభుత్వాలు స్పందించడం లేదని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతులు పంట విరామాన్ని ప్రకటించారని దానిని చూసి ప్రభుత్వం సిగ్గుతో తల దించుకోవాలన్నారు. ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
English summary
TDP chief Chandrababu Naidu demanded CM Kiran Kumar Reddy today that to take action on currupt ministers.
Story first published: Sunday, October 2, 2011, 10:58 [IST]