వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సమైక్యాంధ్ర కోసం అసెంబ్లీ ముందు దీక్ష: సమైక్యాంధ్ర జెఏసి
సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ నెల 18 నుండి 22వ తేది వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. సకల జనుల సమ్మెలో పాల్గొంటూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న ఉద్యోగులను వెంటనే తొలగించి తెలంగాణ ప్రాంతంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రం కోసం దేనికైనా సిద్ధమన్నారు. కాగా ఉదయం ప్రకటించిన కార్యాచరణను వారు రద్దు చేసుకొని మధ్యాహ్నం మరో కార్యాచరణ ప్రకటించినట్లుగా తెలుస్తోంది.
Comments
telangana sakala janula strike congress lk advani కిషోర్ తెలంగాణ సకల జనుల సమ్మె కాంగ్రెసు ఎల్కె అద్వానీ
English summary
Samakyandhra JAC announced their future plan to united Andhra Pradesh today in Guntur district.
Story first published: Thursday, October 13, 2011, 17:09 [IST]