వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నాగార్జున యూనివర్శిటీలో సమైక్యాంధ్ర జెఏసి అత్యవసర భేటీ
సమ్మె వల్ల విద్యార్థులు, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె కాలంలో బాన్సువాడ ఉప ఎన్నికలో జరిపించడం ప్రజాస్వామిక విజయమన్నారు. కేంద్రం తెలంగాణపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. కేంద్రం వైఖరి వల్లే రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి తలెత్తిందని విమర్శించారు. వెంటనే నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేస్తే ఉద్యమం తీరు మారుతుందని హెచ్చరించారు.
Comments
kishore nagarjuna university telangana sakala janula strike gunture కిషోర్ తెలంగాణ సకల జనుల సమ్మె గుంటూరు
English summary
Samaikyandhra JAC leaders organizing meeting at Nagarjuna University of Guntur district today.
Story first published: Thursday, October 13, 2011, 12:20 [IST]