ప్రభుత్వాన్ని కూల్చేందుకు వెనకాడం: టి-కాంగ్రెసు

ఎంపీలపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. నేతల అరెస్టు ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వం వెంటనే తెలంగాణపై స్పందించకుంటే పార్టీని వీడి ప్రజా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెచ్చరించారు. మంత్రి జానారెడ్డి వ్యాఖ్యలు చాలా బాధ కలిగిస్తున్నాయన్నారు. సమ్మె విరమించాలని మంత్రులే కోరటం సిగ్గుచేటన్నారు. ఉద్యమాన్ని అణిచి వేయాలని కిరణ్ ప్రభుత్వం చూస్తోందన్నారు.
తెలంగాణ కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమన్నారు. సీమాంధ్ర నేతలను తెలంగాణ నుండి ఉరికిస్తామన్నారు. తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజలను జైల్లో పెట్టండి అప్పుడు మా తడాఖా నిరూపిస్తామన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డిజిపి దినేష్ రెడ్డి రెచ్చగొట్టేలా వ్యవహరించవద్దని సూచించారు. తెలంగాణ ఖచ్చితంగా వచ్చి తీరుతుందన్నారు.
More From
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications