నో సైన్ నో శాలరీ: సమ్మెపై రూటు మార్చిన టి-టీచర్లు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చర్చలకు ఆహ్వానిస్తే వెళ్లి తమ డిమాండ్లకు ఆమోదం తెలిపితే వారు వెంటనే విధుల్లోకి హాజరై హాజరు పట్టికలో సంతకం చేయకుండా తెలంగాణ రాష్ట్రం కోసం తమ నిరసన తెలపనున్నారు. కాగా తెలంగాణలో పలు జిల్లాల్లో రైలు రోకోలు ఆదివారం కొనసాగాయి. కానీ తెలంగాణవాదులను ఎక్కడికక్కడ అరెస్టు చేయడం, రైళ్లను అడ్డుకుంటే కఠినమైన కేసులు పెడుతున్న నేపథ్యంలో రెండోరోజు రైలురోకో అంతగా ప్రభావం చూపించనట్లుగా కనిపిస్తోంది. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి సోమవారం బందు పిలుపునకు ఆటో డ్రైవర్ల సంఘం మద్దతు పలికింది. రంగారెడ్డి జిల్లా వికారాబాదు పట్టణం పరిసరాల్లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఓ బస్సును దగ్ధం చేశారు. తాండూరులో రైల్వే ట్రాక్ పైన గోడ కట్టారు.
తుకారాం గేటు వద్ద తెలంగాణవాదులపై మంత్రి దానం నాగేందర్ అనుచరుల దాడిని తెలంగాణ లాయర్ల జెఏసి ఖండించింది. దానంపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం రాజీనామా చేయని మంత్రి జానారెడ్డితో సహా పలువురు తెలంగాణ ప్రజాప్రతినిధులను ద్రోహులుగా పరిగణిస్తున్నట్టు చెప్పారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications