వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తేల్చుకోలేని స్థితిలో తెలంగాణ మంత్రులు: బొత్స
నేతలతో పాటు అన్ని సంఘాలతోనూ సమ్మెపై చర్చించి విరమింప చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. సమ్మె వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధిష్టానం పరిష్కారం కోసం కృషి చేస్తోందన్నారు. సమయం చెప్పక పోయినప్పటికీ త్వరలో పరిష్కారం రావచ్చన్నారు. పరిష్కారం శాశ్వతంగా, ఇరు ప్రాంతాలకు ఆమోదయోగ్యంగా ఉంటుందని చెప్పారు. త్వరలో రాష్ట్రంలో పరిస్థితులు సద్దుమణుగుతాయన్నారు.
Comments
botsa satyanarayana telangana ministers telangana sakala janula strike vishakapatnam బొత్స సత్యనారాయణ తెలంగాణ మంత్రులు తెలంగాణ సకల జనుల సమ్మె విశాఖపట్నం
English summary
PCC chief Botsa Satyanarayana says today that Telangana ministers are in dilemma on agitation.
Story first published: Monday, October 17, 2011, 11:02 [IST]