తెలంగాణ జిల్లాల్లో బంద్ సంపూర్ణం, రాజధానిలో పాక్షికం
రాజధాని హైదరాబాదులో మాత్రం బస్సులు పాక్షికంగా తిరుగుతున్నాయి. పలుచోట్ల బస్సులు డిపోలు దాటి బయటకు రావడంతో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు. లింగంపల్లి - నాంపల్లి రూట్లలో ఎంఎంటిఎస్ బస్సులు యథావిధిగా తిరుగుతున్నాయి. బందు కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. నాచారంలో రోడ్డెక్కిన ఓ ప్రైవేటు బస్సును తెలంగాణవాదులు ధ్వంసం చేశారు.
Comments
telangana bandh south central railway telangana jac kodandaram hyderabad తెలంగాణ బంద్ దక్షిణ మధ్య రైల్వే తెలంగాణ జెఏసి కోదండరామ్ హైదరాబాద్
English summary
Telangana people are supporting JAC's bandh. Business men closed their shopes without any forces.
Story first published: Monday, October 17, 2011, 10:14 [IST]