రోశయ్య ఎమ్మెల్సీ స్థానం కోసం కోటగిరి ప్రయత్నాలు!
కాగా ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానం కోసం ఈ నెల 24వ తేదికి నామినేషన్ల గడువు ముగియనుంది. దీంతో పలువురు కాంగ్రెసు సీనియర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. రోశయ్య వైశ్య సామాజిక వర్గానికి చెందిన వారు. దీంతో ఆ వర్గానికి చెందిన నేతలు, ఆంధ్రా ప్రాంతం నేత కాబట్టి ఆ ప్రాంతం నేతలు, తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో తెలంగాణకు చెందిన నేతలు ఇలా ఆ సీటుపై పలువురు ఆశలు పెట్టుకున్నట్లుగా సమాచారం.
Comments
kotagiri vidyadhar rao botsa satyanarayana chiranjeevi rosaiah hyderabad కోటగిరి విద్యాధర రావు బొత్స సత్యనారాయణ చిరంజీవి రోశయ్య హైదరాబాద్
English summary
Former minister Kotagiri Vidyadhara Rao met PCC chief Botsa Satyanarayana yesterday for MLC seat.
Story first published: Tuesday, October 18, 2011, 9:30 [IST]