వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలో అపశృతి
కాగా ఇటీవలె కృష్ణా జిల్లాలో ఓదార్పు యాత్రను పూర్తి చేసిన వైయస్ జగన్ ఆదివారం గుంటూరు జిల్లాలో ప్రారంభించిన విషయం తెలిసిందే. జగన్ తన ఓదార్పు యాత్రలో 25 కుటుంబాలను పరామర్శించి 700కు పైగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను ఆయన ఆవిష్కరించనున్నారు.
Comments
English summary
Small accident occurred in YSRC Party president YS Jaganmohan Reddy's odarpu yatra today.
Story first published: Tuesday, October 18, 2011, 16:07 [IST]