బాధలు వింటూ పొలంలోనే కూర్చుండిపోయిన జగన్
ప్రభుత్వం రైతుల కష్టాలు చూసి ఇప్పటికైనా పొలం బాట పట్టాలని ఆయన డిమాండ్ చేశారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకొని రైతులకు న్యాయం చేయాలన్నారు. అప్రకటిత కరెంటు కోతల కారణంగా తగ్గిపోయిన పంట దిగుబడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, పంటకు న్యాయమైన ధర చెల్లించాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటికీ ఇప్పటికీ పసుపు ధరకు రేటు భారీగా పడిపోయిందని విమర్శించారు. పంట ధర తగ్గిపోగా ఎరువుల ధరలు భారీగా పెరిగాయని విమర్శించారు.
Comments
English summary
YSRC Party president YS Jaganmohan Reddy sat in fields in yesterday's odarpu yatra. He heared formers problems and fired at government.
Story first published: Thursday, October 20, 2011, 10:19 [IST]