అమెరికాలో ముగ్గురు టెక్కీలు సహా 4గురు దుర్మరణం
రోడ్డు ప్రమాదం డెట్రాయిట్ సమీపంలోని మిషిగన్ లాడ్జ్ ఫ్రీవేపై జరిగినట్లు తెలుస్తోంది. వెంకటాచలం, సత్యేందర్, రాజేంద్రప్రసాద్ ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడేనికి చెందినవారని సమాచారం. సుమంత్ విశాఖపట్నం జిల్లా రాజన్నపాలెం గ్రామానికి చెందినవారు. వీరు మృతి చెందిన సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
Comments
English summary
Four Telugu NRI dead in USA in a road accident. Among four three are software engineers.
Story first published: Monday, October 24, 2011, 8:37 [IST]