చంద్రబాబు ట్రాప్లో కెసిఆర్ పడ్డారు: జగన్ పార్టీ నేత
కాగా గత వారం రోజులుగా పోలవరం టెండర్ల విషయంలో తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. పోలవరం టెండర్లు టిఆర్ఎస్ పార్టీకి చెందిన నమస్తే తెలంగాణ పత్రిక ఎండి రాజాం పెట్టుబడులు పెట్టిన ష్యూ కంపెనీకి దక్కాయని టిడిపి ఆరోపణలు చేయడం వారి ఆరోపణలపై టిఆర్ఎస్ మండిపడుతున్న విషయం తెలిసిందే.
Comments
ys jagan rehman chandrababu naidu k chandrasekhar rao hyderabad వైయస్ జగన్ రెహ్మాన్ చంద్రబాబు నాయుడు కె చంద్రశేఖర రావు హైదరాబాద్
English summary
YSRC Party spokes person Rehman said today that TRS chief K Chandrasekhar Rao felt in TDP chief Nara Chandrababu Naidu trap.
Story first published: Saturday, October 29, 2011, 14:10 [IST]