వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సైకిల్పై కమిషనర్ రైడ్, కాలుష్య నివారణకు కొత్త పంథా
అంతర్జాతీయ స్థాయిలో విశాఖను సుస్థిర పట్టణంగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తామన్నారు. తమ సైకిల్ యాత్ర ద్వారా ప్రజల్లో కూడా కాలుష్యంపై అవగాహన కల్పించవచ్చునని అధికారులు భావిస్తున్నారు. కాగా మంగళవారం నుండి బీచ్ రోడ్డులో ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు మోటారు వాహనాలను నిషేధించారు. బీచ్ రోడ్డులో సైక్లింగ్ చేయాలనుకునే వారికి ఉచితంగా అందించేందుకు వంద సైకిళ్లను కూడా జివిఎంసి సిద్ధం చేసింది. పాఠశాలలు ఎక్కువగా ఉన్నచోట కూడా వాహన రహిత ప్రాంతాలుగా ప్రకటించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ చెప్పారు.
Comments
English summary
GVMC commissioner Ramanjaneyulu and employees came to office today on cycle for awaring vishaka people on pollution.
Story first published: Monday, October 31, 2011, 14:57 [IST]