వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కనిమొళి బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చిన కోర్టు
తన బెయిల్ దరఖాస్తుపై న్యాయమూర్తి నిర్ణయాన్ని వినడానికి కనిమొళి గురువారం ఉదయం తీహార్ జైలు నుంచి పాటియాలా హౌస్ కోర్టుకు చేరుకున్నారు. న్యాయమూర్తి నిర్ణయం వినడానికి సినీ నటి, రాజకీయ నాయకురాలు కుష్బూ, డిఎంకె నేత టిఆర్ బాలు కోర్టుకు వచ్చారు. కోర్టు నుంచి శుభవార్త వస్తుందని వేచి చూసిన డిఎంకె కార్యకర్తలకు నిరాశే ఎదురైంది.
Comments
English summary
A Delhi court dismissed the bail pleas of DMK MP Kanimozhi and seven other accused in the 2G spectrum allocation case.
Story first published: Thursday, November 3, 2011, 11:20 [IST]