ఆయుర్వేదిక్ వర్సిటీ ఫైనలియర్ విద్యార్థిని అదృశ్యం
కాగా వరంగల్ జిల్లాలో ఓ వికలాంగురాలిపై కొందరు అత్యాచారం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వికలాంగురాలు మహాత్మా గాంధీ మెమోరియల్(ఎంజిఎం) హాస్పిటల్లో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘాతుకానికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. నిందితుల డిఎన్ఏ పరీక్షలకు కలెక్టర్ ఆదేశించినట్లుగా తెలుస్తోంది.
Comments
English summary
Sri Venkateshwara ayurvedhic University girl student disappeared at Tirupati. Police found suicide note at her hostel room
Story first published: Sunday, November 6, 2011, 13:16 [IST]