ఎన్నికలు ముఖ్యం కాదన్న బాబు, అవిశ్వాసానికి వెనక్కి?
రైతుల తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, కాంగ్రెసు హయాంలో ఆత్మహత్యలు పెరిగాయని ఆరోపించారు. రైతుల కోసం నిరంతరం పోరాడుతామన్నారు. రైతు సమస్యలపై 21వ తేదిన జాతీయ స్థాయి నేతలతో మాట్లాడతామన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తాను రైతు పోరుబాట ప్రారంభించాక 93 కరవు మండలాలను ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అవినీతిపై రాజీలేని పోరు చేస్తామన్నారు. భవానీ ద్వీపం ప్రైవేటీకరణపై పోరు సాగిస్తామన్నారు.
Comments
chandrababu naidu ys rajasekhar reddy congress vijayawada చంద్రబాబు నాయుడు వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెసు మధ్యంతర ఎన్నికలు విజయవాడ
English summary
It seems, Telugudesam Party chief Nara Chandrababu Naidu step back on no confidence vote on CM Kiran Kumar Reddy government.
Story first published: Monday, November 7, 2011, 10:42 [IST]