వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హరిద్వార్ తొక్కిసలాటలో 16 మంది భక్తుల మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Haridwar Stampede
హరిద్వార్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లో మంగళవారం తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇందులో ఏడుగురు మరణించినట్లు సమాచారం. పలువురు గాయపడ్డారు. మత సంబంధమైన కార్యక్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. హర్ - కీ -పౌరి మైదానంలోని కార్యక్రమానికి వేలాది మందిగా భక్తులు హాజరయ్యారు.

తొక్కిసలాటలో 16 మంది మరణించారని, రెండు డజన్ల మంది గాయపడ్డారని, ఆవరణలోని తాత్కాలిక ఆస్పత్రిలో గాయపడినవారికి చికిత్స చేశామని కార్యక్రమ నిర్వాహకుల తర్వాత హేమంత్ సాహు చెప్పారు. గురు పండిట్ శ్రీరామ శర్మ మత సంబంధమైన ఉత్సవాలకు వేలాది మంది భక్తులు వచ్చారు. పవిత్ర యజ్ఞ స్థలికి చేరుకుని ప్రార్థనలు చేయడానికి ఒకేసారి వేలాది మంది తోసుకు రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరగవచ్చునని భావిస్తున్నారు.

English summary
16 people were crushed to death and many others injured in a stampede at a religious ceremony close to the holy river Ganges in Haridwar on Tuesday, organizers said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X