వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గుజరాత్ అల్లర్ల కేసులో 31 మంది దోషులు
సర్దార్పురా అల్లర్ల కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక బృందం (సిట్) చేపట్టింది. ఈ కేసులోనే బుధవారం తీర్పు వెలువడింది. పలువురు శరణు పొందిన సర్దార్పురా గ్రామంలోని ఇబ్రాహిం షేక్ అనే వ్యక్తి ఇంటికి 2002 ఫిబ్రవరి 28వ తేదీన అల్లరి మూకలు నిప్పు పెట్టాయి. ఈ ఘటనలో మొత్తం 33 మంది మరణించారు. మృతుల్లో 20 మంది మహిళలు ఉన్నారు. ఈ కేసులో 76 మంది నిందితులను అరెస్టు చేశారు. ట్రయల్ పెండింగులో ఉన్న సమయంలో ఇద్దరు మరణించారు. ఒక్కరిపై జువైనైల్ కోర్టులో విచారణ జరుగుతోంది. మొత్తం 73 మందిపై అభియోగాలు మోపి 2009 జూన్లో విచారణ చేపట్టారు.
Comments
English summary
The special fast-track court, Wednesday, acquitted 42 of the 73 persons accused in the 2002 Sardarpura riots case, where 33 persons were burnt to death during the communal violence that broke out after Godhra train burning incident.
Story first published: Wednesday, November 9, 2011, 13:22 [IST]