వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణపై కొత్త వేషాలు వేస్తే ఊరుకోం: బాపూజీ
ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటనలకే విలువ లేదని, కమిటీల ప్రకటనలకు విలువ ఏం ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్పై ఈ నెల 22వ తేదీన రామ్ లీలా మైదానం నుంచి పార్లమెంటు వరకు సత్యాగ్రహ యాత్ర నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఇందులో స్వాతంత్ర్య సమరయోధులు పాల్గొంటారని ఆయన చెప్పారు.
Comments
English summary
Freedom fighter Konda Laxman Bapuji demanded Telangana state should be formed with time bound programme.
Story first published: Thursday, November 10, 2011, 18:34 [IST]