వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చంద్రబాబుపై దుమ్మెత్తిపోసిన బొత్స సత్యనారాయణ
తన వాదన వినకుండా హైకోర్టు తన ఆస్తులపై విచారణకు ఆదేశించడం సరి కాదని చంద్రబాబు అన్నారని, చంద్రబాబు చెప్పినట్లు కోర్టు చేయాలా అని ఆయన అన్నారు. తాను నీతిమంతుడినని చెప్పుకునే చంద్రబాబు ఇతరులపై అవినీతి ఆరోపణలు చేయడాన్ని అలవాటు చేసుకున్నారని, అలా నీతిమంతుడైతే హైకోర్టు తనకు నోటీసు ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేసిందని ఎందుకు అంటున్నారని ఆయన అన్నారు. విచారణ చేసుకోవచ్చునని చంద్రబాబు సూటిగా మాట్లాడకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. దోపిడీ దొంగతనం చంద్రబాబుకే అలవాటు అని ఆయన అన్నారు.
Comments
botsa satyanarayana pcc president chandrababu naidu telugudesam బొత్స సత్యనారాయణ పిసిసి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం
English summary
PCC president Botsa Satyanarayana lashed out at TDP president N Chandrababu Naidu.
Story first published: Tuesday, November 15, 2011, 18:09 [IST]