33 నెలల తర్వాత తొలిసారి తగ్గిన పెట్రోల్ ధర
పెట్రోల్ ధరల పెంపుపై దేశవ్యాప్తంగా ఇటీవల నిరసన వ్యక్తమైంది. తృణమూల్ కాంగ్రెసు నేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పెట్రోల్ ధర పెంపుపై కాంగ్రెసు మీద తీవ్రంగా మండిపడ్డారు. యుపిఎ ప్రభుత్వం నుంచి తప్పుకుంటామని కూడా ఆమె బెదిరించారు. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర తగ్గితే పెట్రోల్ ధర తగ్గిస్తామని ప్రధాని మన్మోహన్ సింగ్ తృణమూల్ కాంగ్రెసు ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు.
Comments
English summary
Petrol prices in the country has been slashed by about Rs 2.25 per litre with effect from Wednesday.
Story first published: Tuesday, November 15, 2011, 19:20 [IST]