ఈనాడు, టివి9ది వైయస్ను ఇరికించే యత్నం: జగన్
కాగా జగన్ ఉదయం రేపల్లె మండలం పేటేరు నుంచి తన ఓదార్పు యాత్రను ప్రారంభించారు. రేపల్లె మండలంలోని మునుసుబువారిపాలెం, అరసవల్లి, ఊలుపాలెం, నల్లూరిపాలం తదితర గ్రామాల్లో జగన్ దివంగత వైయస్ విగ్రహాలు ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత రేపల్లె పట్టణంలో పలుచోట్ల ఓదార్పు యాత్ర చేపడతారు.
Comments
English summary
YSR Congress Party president YS Jaganmohan Reddy accused Eenadu, Andhrajyothy, TDP, Congress and TV9 that they will trying to create Late YSR as accuse in several cases.
Story first published: Wednesday, November 16, 2011, 12:31 [IST]