వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాలమూరు జిల్లాలో పసికందు హత్య, నరబలి?

By Pratap
|
Google Oneindia TeluguNews

Mahaboob Nagar District
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఐదు నెలల పసికందును హత్య చేశారు. మూఢ నమ్మకాలతో ఆ బాలుడిని బలి ఇచ్చి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని ఉట్కూరు మండలం పెద్దజట్రం గ్రామంలో ఈ కిరాతకం చోటు చేసుకుంది. తల్లి హుస్సేనమ్మ ఇంకా మత్తులోనే ఉన్నట్లు తెలుస్తోంది.

తమ పసిబిడ్డను తల్లిదండ్రులే బలి ఇచ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్షుద్రపూజలు చేస్తే గుప్తనిధులు లభిస్తాయనే నమ్మకంతోనే వారు తమ పసికందును హత్య చేసినట్లు ప్రచారం జరుగతోంది ఐదు నెలల పసికందును గొంత కోసి హత్య చేశారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

English summary
Five months old child was murdered in Mahaboobnagar district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X