వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జగన్ ఎమ్మెల్యేలు సొంతగూటికి తిరిగొస్తారు: శైలజానాథ్
ప్రత్యేక రాష్ట్రాల విషయంలో భారతీయ జనతా పార్టీది రెండు నాల్కల ధోరణి అని ధ్వజమెత్తారు. ఆ పార్టీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వాని మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రత్యేక తెలంగాణ అని ఉత్తర ప్రదేశ్లో మాత్రం వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. ఒక జాతీయ నాయకుడు ఇలా మాట్లాడటం సరికాదన్నారు.
Comments
English summary
YSRC Party president YS Jaganmohan Reddy camp MLAs will returned soon, said minister Sake Sailajanath today in Tirupati. He accused BJP for Telangana.
Story first published: Sunday, November 20, 2011, 12:19 [IST]