వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమాచారమివ్వలేదని తడాఖా చూపిస్తానన్న ఎంపీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

MP Anjan Kumar
హైదరాబాద్: నగరంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంపై తనకు సమాచారమివ్వలేదని సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ అధికారులు, కార్పోరేటర్లపై ఆదివారం తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ముషీరాబాద్ రచ్చబండ కార్యక్రమం గురించి తనకు సమాచారం ఎందుకివ్వలేని అక్కడకు వచ్చిన ఎంపి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తాను అధికారులు, కార్పొరేటర్లు, మంత్రులపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చెబుతానన్నారు.

తన తడాఖా ఏమిటో, రాజనీతి ఏమిటో చూపిస్తానని హెచ్చరించారు. కార్పోరేటర్లకు, మంత్రులకు అందరికీ సమాచారమిచ్చి తనకెందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. దీంతో హడలి పోయిన అధికారులు ఆయనను శాంతింపజేసే ప్రయత్నాలు చేశారు. ఆయన ఎంతకు శాంతించక పోగా వారిపై మరింత విరుచుకు పడి అక్కడి నుండి వెళ్లి పోయారు.

English summary
MP Anjan Kumar Yadav fired at officers and corporaters at Musheerabad today for not giving infirmation to him about Rachabanda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X