ధైర్యంగా చెప్పేందుకే రూపొందించారు: వైయస్ జగన్
రాష్ట్ర చరిత్రలో ఇంతకుముందెన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెసు కుమ్మక్కై నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయన్నారు. ఈ రెండు రాజకీయ పార్టీలు తమ కుళ్లు రాజకీయాలు పక్కన పెట్టి ప్రజల కోసం పని చేయడం నేర్చుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వం కరవు మండలాలకు నిధులు ఇవ్వడం లేదని, పేద పిల్లల చదవులతో ఆటలాడుకుంటోందని ధ్వజమెత్తారు.
Comments
English summary
YSR Congress Party president YS Jaganmohan Reddy blamed Congress government for Rachabanda.
Story first published: Sunday, November 20, 2011, 10:55 [IST]