వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
2జి స్కామ్లో ఐదుగురికి సుప్రీంకోర్టు బెయిల్
2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో మాజీ మంత్రి ఎ రాజాతో, డిఎంకె పార్లమెంటు సభ్యుడు కనిమొళితో పాటు 14 మంది నిందితులు తీహార్ జైలులో ఉన్నారు. 14 మందిపై అభియోగాలు మోపిన తర్వాత నిందితులు పెట్టుకున్న కనిమొళి, సినీయుగ్ కరీం మొరానీ, కలైంగర్ టీవి ఎఁడి శరత్ కుమార్, స్వాన్ టెలికం ప్రమోటర్ షాహిద్ బాల్వా, కుసేగావ్ ఫ్ర్యూట్స్ అండ్ వెజిటెబుల్స్ ఎగ్జిక్యూటివ్లు ఆసిఫ్ బాల్వా, రాజీవ్ అగర్వాల్, టెలికం మాజీ కార్యదర్శి సిద్ధార్థ్ బెహురా, రాజా మాజీ సహాయకుడు ఆర్కె చండోలియా బెయిల్ పిటిషన్లను ట్రయల్ కోర్టు తిరస్కరించింది.
Comments
2g spectrum scam supreme court bail granted new delhi 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు న్యూఢిల్లీ
English summary
The Supreme Court on Wednesday granted bail to Unitech's Sanjay Chandra, Swan Telecom's Vinod Goenka and top Reliance ADAG executives Gautam Doshi, Hari Nair and Surendra Pipara in the 2G scam case.
Story first published: Wednesday, November 23, 2011, 14:25 [IST]