విజయమ్మ పిల్పై హైకోర్టుకు బాబు భార్య, కుమారుడు
హైకోర్టుకు వెళ్లేందుకు బాబు తర్జన భర్జన పడుతున్నప్పటికీ రాజకీయంగా పార్టీకి ఎలాంటి నష్టం గానీ, ఇబ్బంది కానీ ఉండదని నేతలు ఆయనకు నచ్చ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇటీవల రామోజీ రావు, నామా, సిఎం రమేష్ సుప్రీం కోర్టుకు వెళ్లినప్పుడు మీ వాదనలు వినాలని హైకోర్టుకు సూచిస్తామని చెప్పిందని ఇది మనకే ఫేవర్ అని వారు బాబుకు చెప్పినట్లుగా సమాచారం. దీంతో హైకోర్టుకు వెళ్లేందుకు బాబు సిద్ధమయ్యారని సమాచారం.
Comments
chandrababu naidu ys vijayamma bhuvaneshwari lokesh hyderabad చంద్రబాబు నాయుడు వైయస్ విజయమ్మ లోకేష్ హైదరబాద్
English summary
TDP chief Nara Chandrababu Naidu wife Nara Bhuvaneshwari and son Lokesh Kumar will ready to go high court on YS Vijayamma PIL.
Story first published: Friday, November 25, 2011, 16:52 [IST]