వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిషన్‌జీది హత్యే,ప్రతీకారం తీర్చుకుంటాం:మావోయిస్టులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Maoists Leader Kishanji
హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత కిషన్‌జీది ముమ్మాటికీ హత్యేనని అందుకు తప్పని సరిగా తాము ప్రతీకారం తీర్చుకుంటామని మావోయిస్టు కేంద్ర కమిటీ ఆదివారం ప్రకటించింది. ప్రభుత్వాలు బూటకపు ఎన్‌కౌంటర్ పేరుతో కిషన్‌జీని హతమార్చిందన్నారు. కిషన్‌జీ హత్యకు నిరసనగా ఈ నెల 29 నుండి డిసెంబర్ 5 వరకు నిరసన దినాలు ఉండాయన్నారు. డిసెంబర్ 4, 5 తేదీల్లో భారత్ బంద్ ఉంటుందన్నారు.

కిషన్‌జీది బూటకపు ఎన్‌కౌంటర్ అని మావోయిస్టు ఉత్తర తెలంగాణ కార్యదర్శి చంద్రన్న అన్నారు. తెలంగాణ ప్రాంత మావోయిస్టులు దేశంలో ఎక్కడ కనిపించినా ప్రభుత్వాలు మట్టుపెడుతున్నాయన్నారు. కిషన్‌జీ హత్యకు నిరసనగా డిసెంబర్ 1, 2 తేదీల్లో తెలంగాణ బంద్ ఉంటుందన్నారు.

English summary
Maoists central committee stated that they will take revenge for Kishanji false encounter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X