వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎట్టకేలకు కనిమొళికి ఊరట, బెయిల్ మంజూరు
కనిమొళితో పాటు మిగతా వారి బెయిల్ పిటిషన్లను సిబిఐ వ్యతిరేకించలేదు. దీంతో వారికి బెయిల్ మంజూరైంది. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు గత వారం కార్పొరేట్ సంస్థలకు చెందిన ఐదుగురు ఎగ్జిక్యూటివ్లకు బెయిల్ మంజూరు చేసింది. యునిటెక్ వైర్లెస్ మాజీ ఎండి సంజయ్ చంద్ర, స్వాన్ టెలికం డైరెక్టర్ వినోద్ గోయెంకా, రిలయన్స్ అనిల్ దీరుభాయ్ అంబానీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్లు హరి నాయర్, గౌతం దౌషీ, సురేంద్ర పిపారాలకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Comments
kanimozhi 2g spectrum scam delhi high court bail granted new delhi కనిమొళి 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు న్యూఢిల్లీ
English summary
DMK MP Kanimozhi's was on Monday granted bail by the Delhi high court in the 2G case. Asif Balwa and three others was also granted bail by the court. However, former telecom secretary Siddharth Behura was denied bail.
Story first published: Monday, November 28, 2011, 16:41 [IST]