వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జగన్ వర్గం ఎమ్మెల్యే పిల్లి కూతురుపై కేసు నమోదు
సత్యవతి పిటిషన్పై కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు అరుణపై కేసు నమోదు చేశారు. సత్యవతి ఫిర్యాదు ప్రకారం - అరుణ సత్యవతికి పది లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చింది. దాని కింద అరుణ 2.81 ఎకరాల భూమిని జిపిఎ చేయించుకుంది. ఆ భూమిని అరుణ 27 లక్షల రూపాయలకు విక్రయించుకుంది. సత్యవతి ఆరోపణలపై కోర్టు ఆదేశాల మేరకు అరుణపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Comments
ys jagan ysr congress pilli subhash chandra bose aruna sangareddy వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు పిల్లి సుభాష్ చంద్రబోస్ అరుణ సంగారెడ్డి
English summary
Police registered a case against YSR Congress president YS Jagan camp MLA Pilli Subhash Chandra Bose's daughter Aruna.
Story first published: Friday, December 2, 2011, 12:33 [IST]