సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు: జగన్,టిఆర్ఎస్పై టిడిపి

అవిశ్వాసం తర్వాత టిఆర్ఎస్, జగన్ వర్గం ఎమ్మెల్యేలు తమ తమ అకౌంట్లు సెటిల్ చేసుకుంటున్నారని మరో ఎమ్మెల్యే లింగా రెడ్డి అన్నారు. ఆ ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలకంటే సొంత లాభాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. ప్రజల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదని మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. అవిశ్వాసంతో ఎవరేంటో తేలిపోతుందని ప్రభుత్వాన్ని కాపాడుతుందెవరో కూల్చేదెవరో ప్రజలకు అర్థమవుతుందన్నారు. పదవులు, కుర్చీ కాపాడుకోవడం కోసం పార్టీలు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నాయని ఎర్రన్నాయుడు విమర్శించారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ??












Click it and Unblock the Notifications