సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు: జగన్,టిఆర్ఎస్పై టిడిపి

అవిశ్వాసం తర్వాత టిఆర్ఎస్, జగన్ వర్గం ఎమ్మెల్యేలు తమ తమ అకౌంట్లు సెటిల్ చేసుకుంటున్నారని మరో ఎమ్మెల్యే లింగా రెడ్డి అన్నారు. ఆ ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలకంటే సొంత లాభాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. ప్రజల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదని మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. అవిశ్వాసంతో ఎవరేంటో తేలిపోతుందని ప్రభుత్వాన్ని కాపాడుతుందెవరో కూల్చేదెవరో ప్రజలకు అర్థమవుతుందన్నారు. పదవులు, కుర్చీ కాపాడుకోవడం కోసం పార్టీలు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నాయని ఎర్రన్నాయుడు విమర్శించారు.
More From
-
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం..












Click it and Unblock the Notifications