వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు: జగన్,టిఆర్ఎస్పై టిడిపి
అవిశ్వాసం తర్వాత టిఆర్ఎస్, జగన్ వర్గం ఎమ్మెల్యేలు తమ తమ అకౌంట్లు సెటిల్ చేసుకుంటున్నారని మరో ఎమ్మెల్యే లింగా రెడ్డి అన్నారు. ఆ ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలకంటే సొంత లాభాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. ప్రజల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదని మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. అవిశ్వాసంతో ఎవరేంటో తేలిపోతుందని ప్రభుత్వాన్ని కాపాడుతుందెవరో కూల్చేదెవరో ప్రజలకు అర్థమవుతుందన్నారు. పదవులు, కుర్చీ కాపాడుకోవడం కోసం పార్టీలు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నాయని ఎర్రన్నాయుడు విమర్శించారు.
Comments
devineni umamaheshwara rao mothkupalli narsimhulu ys jagan k chandrasekhar rao దేవినేని ఉమామహేశ్వర రావు మోత్కుపల్లి నర్సింహులు వైయస్ జగన్ కె చంద్రశేఖర రావు
English summary
TDP mlas Devineni Umamaheshwar Rao and Mothkupalli Narsimhulu blamed YS Jagan and TRS mlas for their attitude.
Story first published: Sunday, December 4, 2011, 15:05 [IST]