వైయస్ విజయమ్మపై దాడి బాధాకరం: కొండా సురేఖ
తమ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు కాంగ్రెసు పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేసిందని కానీ వారు మాత్రం చివరి వరకు ఒక్కత్రాటిపై నిలబడ్డారన్నారు. అనర్హతకు తాము భయపడేది లేదని తెలిసే తాము విప్ ధిక్కరించి ఓటు వేశామన్నారు. తమ అనర్హతపై తాత్సారం చేస్తారని తాము భావించడం లేదన్నారు. తమ ఎమ్మెల్యేలపై కాంగ్రెసు పార్టీ నేతలు దుష్ర్పచారం కూడా చేశారన్నారు.
తాము దేనికైనా సిద్ధపడి వేటు వేస్తారని తెలిసే అవిశ్వాసానికి మద్దతు తెలిపామని మరో ఎమ్మెల్యే పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఉప ఎన్నికలు వస్తే కడప ఫలితాలు పునరావృతమవుతాయన్నారు. తాము రైతు సమస్యలకే ప్రాధాన్యత ఇచ్చి మద్దతిచ్చామన్నారు. ప్రభుత్వం గ్రామాల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి లేదన్నారు.
Comments
konda surekha pilli subash chandra bose ys jagan botsa satyanarayana hyderabad కొండా సురేఖ పిల్లి సుభాష్ చంద్ర బోసు వైయస్ జగన్ బొత్స సత్యనారాయణ హైదరాబాద్
English summary
Jagan camp MLA Konda Surekha fired at pcc chief Botsa Satyanarayana today. She accused Botsa for signature collection when ys died.
Story first published: Tuesday, December 6, 2011, 15:14 [IST]