వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాష్ట్రం విడిపోవాలంటే ఏకాభిప్రాయం అవసరం: జితేంద్ర
కాగా ఉత్తర ప్రదేశ్ సాధారణ ఎన్నికలకు మరో ఆరు నెలలు ఉండగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయావతి రాష్ట్రాన్ని నాలుగుగా విడగొట్టాలని డిమాండ్ చేయడం, అందుకోసం అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రాభివృద్ధిపై ఏమాత్రం దృష్టి సారించని మాయావతి ఆ అంశం నుండి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ ఎత్తుగడ వేశారనేది బిజెపి, కాంగ్రెసు, ఎస్పీల వాదన.
Comments
jitendra singh uttar pradesh mayawati telangana new delhi జితేంద్ర సింగ్ ఉత్తర ప్రదేశ్ మాయావతి తెలంగాణ న్యూఢిల్లీ
English summary
Union Minister Jitendra Singh said today in Rajyasabha that consensus is must for divide one state.
Story first published: Wednesday, December 7, 2011, 16:53 [IST]