వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లోక్పాల్కు ఎన్టీఆరే ఆద్యుడు!: ఢిల్లీలో ఎర్రన్నాయుడు
సిబిఐని లోక్పాల్ పరిధిలోకి తీసుకు రావాలని డిమాండ్ చేశారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారిపై సిబిఐ ద్వారా కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటోందని విమర్శించారు. అవినీతిపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కాగా ఎర్రన్నాయుడు మాట్లాడుతుండగా తెలంగాణవాదులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
Comments
English summary
TDP senior leader Errannaidu said that late NT Rama Rao produced lokpal bill in AP Assembly in 1984.
Story first published: Sunday, December 11, 2011, 16:19 [IST]