వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జగన్కు లెక్కలు తెలియకపోతే చెప్తా: మంత్రి పితాని
రాష్ట్రంలో పదమూడు లక్షల దరఖాస్తులు ఇప్పటికే రెన్యూవల్ అయ్యాయని, మరో పది లక్షల ఉపకార వేతనాల దరఖాస్తులు పెండింగులో ఉన్నాయని చెప్పారు. విద్యార్థుల ఫీజుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి జాప్యం చేయడం లేదన్నారు. కాగా కిరణ్ ప్రభుత్వంలో విద్యార్థులకు ఫీజు చెల్లింపులు జరగటం లేదని జగన్, ఆయన వర్గం ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
Comments
ys jagan pithani satyanarayana ysr congress fee reimbursement పితాని సత్యనారాయణ వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు ఫీజు రీయింబర్స్మెంట్స్
English summary
Minister Pithani Satyanarayana said that he is ready to teach YS Jaganmohan Reddy.
Story first published: Monday, December 12, 2011, 18:51 [IST]