వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రిలయన్స్ అధినేత ముకేష్పై అరెస్టు వారంట్ జారీ
పిటిషన్పై వాదనలు విన్న తర్వాత జోసెఫ్కు అనుకూలంగా వినియోగదారుల ఫోరం తీర్పు ఇచ్చింది. ఐదేళ్లకు 12 శాతం వడ్డీతో జోసెఫ్కు 24 వేల రూపాయలు చెల్లించాలని వినియోగదారుల ఫోరం రిలయన్స్ ఇన్ఫోకామ్ను ఆదేశించింది. డబ్బుల కోసం ఏడాది పాటు నిరీక్షించాడు. అవి తనకు అందకపోవడంతో జోసెఫ్ కోర్టును ఆశ్రయించాడు. దీంతో త్రిసూర్ వినియోగదారుల ఫోరం అంబానీపై అరెస్టు వారంట్ జారీ చేయడమే కాకుండా ఫిబ్రవరి 15వ తేదీలోగా తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది.
Comments
English summary
A consumer court in Thrissur district in Kerala has issued an arrest warrant against Reliance Industries chairman and the richest person in India, Mukesh Ambani.
Story first published: Sunday, December 18, 2011, 9:22 [IST]