బొత్సకు మద్యం షాపులలో వాటాలు: దేవినేని ఉమ
రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు రోజుకు రూ.ఆరవై కోట్ల నుండి డెబ్బై కోట్ల వరకూ సాగుతున్నాయన్నారు. బొత్స కుటుంబ సభ్యులకు కూడా వాటా ఉందని ఆరోపించారు. కాగా రెండు రోజులుగా రాష్ట్రంలోని పలు మద్యం దుకాణాలపై ఎసిబి దాడులు చేస్తోంది. ఈ దాడులలో ఎసిబి కీలక పత్రాలు, హార్డ్ డిస్క్లు గుర్తించింది. సిండికేట్లు ఎవరెవరికి ఎంత లంచమిచ్చామని పొందుపర్చిన వివరాలు ఎసిబి గుర్తించింది.
Comments
devineni umamaheshwara rao botsa satyanarayana congress vijayawada దేవినేని ఉమా మహేశ్వర రావు బొత్స సత్యనారాయణ కాంగ్రెసు విజయవాడ
English summary
TDP Krishna district MLA Devineni Umamaheshwara Rao accused that Minister Botsa Satyanarayana have shares in liquor shops.
Story first published: Sunday, December 18, 2011, 12:47 [IST]