For Daily Alerts
నటి ప్రత్యూష కేసులో తీర్పు వాయిదా, వాదనలు పూర్తి
ప్రత్యూష అనుమానాస్పద స్థితిలో మరణించిన సంఘటన అప్పటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని కుదిపేసింది. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మంత్రివర్గంలోని కొంత మందిపై కూడా ఆరోపణలు వచ్చాయి. ప్రముఖుల పిల్లలు ఆమె మృతికి కారణమంటూ వివాదం చెలరేగింది. నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన ప్రత్యూష కొన్ని సినిమాల్లో నటించింది. సినిమాల్లో అవకాశాలు పెరుగుతున్న సమయంలో ఆమె మరణించింది. ప్రత్యూష హత్య కేసులో అప్పట్లో సిద్ధార్థ రెడ్డిని సిఐడి పోలీసులు అరెస్టు చేశారు.
Comments
English summary
High Court reserved its judgement on Telugu actress Prathyusha, hearing is completed
Story first published: Tuesday, December 20, 2011, 17:17 [IST]