వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోర్టులో ఏడ్చేసిన ఎ. రాజా మాజీ సహాయకుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

A Raja
న్యూఢిల్లీ: 2జి స్పెక్ట్రమ్ స్కామ్ కుంభకోణంలో గురువారం నాటకీయ సంఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో కీలకమైన సాక్షి కోర్టులో ఏడ్చేశాడు. తనను ఓ వ్యక్తి బెదిరిస్తున్నాడని ఆరోపిస్తూ అతను కోర్టులో బోరుమన్నాడు. టెలికం మాజీ మంత్రి ఎ. రాజా మాజీ అనుచరుడైన అశీర్వాథం ఆచారి తనను బెదిరిస్తున్న వ్యక్తి ప్రస్తుతం కోర్టులోనే ఉన్నాడని అతను చెప్పాడు. ప్రస్తుతం జైలులో ఉన్న టెలికం మాజీ మంత్రి రాజాకు అతను ఒకప్పుడు ముఖ్య సహాయకుడిగా పనిచేశాడు.

డిబి రియాల్టీ, యునిటెక్ సంస్థలతో రాజాకు చాలా కాలంగా సన్నిహిత సంబంధాలున్నాయని ఆచారి చెప్పాడు. ఆ రెండు సంస్థలకు రాజా నిబంధనలకు విరుద్ధంగా సహకరించారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆచారీ ఆరోపించారు. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సైనీ అతన్ని సాక్షిగా టెస్టిఫై చేశారు.

English summary
Former Telecom Minister A. Raja's ex-aide Aseevatham Achary on Thursday told a Delhi court hearing the 2G scam case that he had been given a life threat and the person who had threatened him was sitting in the room.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X